పండుగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా

byసూర్య | Fri, Mar 14, 2025, 06:04 PM

పండగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా అని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వర్కర్లకు వేతనాలు చెల్లించాలని ఆశ్రమ పాఠశాల కార్మిక సంఘం.
ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు శుక్రవారం మూడవ రోజు సమ్మె శిబిరాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ సందర్శించి కార్మికులకు సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు.


Latest News
 

హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో విపరీత అగ్ని: ఎందుకంటే ఇంకా తెలియనిది Tue, Jan 13, 2026, 11:30 PM
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. "డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్‌లు, విచారణలు" Tue, Jan 13, 2026, 10:40 PM
పాతబస్తీలో భారీగా విద్యుత్ చోరీ.. ఏడాదికి రూ.600 కోట్ల నష్టం? ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్! Tue, Jan 13, 2026, 10:37 PM
శ్రేయస్సును ఇచ్చే సంక్రాంతి.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పండగ శుభాకాంక్షలు Tue, Jan 13, 2026, 10:33 PM
హత్యకారిణిగా మారుతున్న చైనా మాంజా: సీరియస్ అయిన మానవ హక్కుల కమిషన్ Tue, Jan 13, 2026, 10:32 PM