'ఇంటి పోరు తట్టుకోలేకనే రేవంత్‌ బీజేపీపై నిందలు వేస్తున్నారు'

byసూర్య | Fri, Mar 14, 2025, 06:02 PM

BJPని ఎదుర్కోలేక పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. దక్షణాదిలో BJP ఎదుగుదల తట్టుకోలేక విద్వేషాలు రెచ్చగొడుతున్నారని లక్ష్మణ్‌ తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని DMK విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఇంటి పోరు, బయటపోరు తట్టుకోలేక బీజేపీపై నిందలు వేస్తున్నారని, రాజ్యాంగ ప్రక్రియను రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM