మురుగు నీటి సమస్యలు రానివ్వొద్దు : కార్పొరేటర్ పవన్ కుమార్

byసూర్య | Tue, Feb 18, 2025, 12:38 PM

కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో డ్రైనేజీ మురుగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ పవన్ కుమార్ జలమండలి అధికారులకు సూచించారు. సత్యనగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లైన్లో డ్రైనేజీ మ్యాన్ హాల్స్ ధ్వంసమై మురుగునీరు తాగునీటిలో కలుస్తుందని స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. మ్యాన్ హాల్స్ మరమ్మతు చేసి డ్రైనేజీ మురుగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM