మురుగు నీటి సమస్యలు రానివ్వొద్దు : కార్పొరేటర్ పవన్ కుమార్

byసూర్య | Tue, Feb 18, 2025, 12:38 PM

కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో డ్రైనేజీ మురుగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ పవన్ కుమార్ జలమండలి అధికారులకు సూచించారు. సత్యనగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లైన్లో డ్రైనేజీ మ్యాన్ హాల్స్ ధ్వంసమై మురుగునీరు తాగునీటిలో కలుస్తుందని స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. మ్యాన్ హాల్స్ మరమ్మతు చేసి డ్రైనేజీ మురుగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.


Latest News
 

అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్.. భారీ పద్దు.. అరకొర చర్చ! Mon, Mar 16, 2026, 08:30 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది Mon, Mar 16, 2026, 08:03 PM
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు: మండల ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం Mon, Mar 16, 2026, 07:56 PM
ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ! Mon, Mar 16, 2026, 07:51 PM
ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు – దరఖాస్తులు ప్రారంభం! Mon, Mar 16, 2026, 07:47 PM