విద్యాశాఖకు మంత్రిని నియమించాలి

byసూర్య | Sun, Feb 16, 2025, 12:18 PM

మంచిర్యాలలో PDSU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి14 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించలేదని పీ డీ ఎస్ యు  జిల్లా అధ్యక్షుడు సికిందర్ మండిపడ్డారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన  చేపట్టారు.గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయి లను విడుదల చేయాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పి. డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు పి సికిందర్, శ్రవణ్, సంతోష్, అనిల్, కళ్యాణ్, రమ్య, కావ్య,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM