ఒత్తిడి లేకుండా చదివితేనే ఉత్తమ ఫలితాలు

byసూర్య | Wed, Feb 12, 2025, 12:51 PM

ఒత్తిడి లేకుండా చదివితేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విద్యార్థులకు సూచించారు. మెట్ పల్లి పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు.
పదవ తరగతి పరీక్షలకు సన్నద్దమౌతున్న విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి తల్లిదండ్రులు గర్వపడేలా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. హాస్టల్లో వసతి సౌకర్యాల గురించి, భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM