సీపీఐ మద్దతుతో గెలిచారనే విషయం మర్చిపోవద్దు: కునంనేని

byసూర్య | Wed, Feb 12, 2025, 12:46 PM

కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు. సీపీఐ మద్దతుతో గెలిచామన్న విషయాన్ని మర్చిపోవద్దని చురకలు అంటించారు. దేశవ్యాప్త పరిణామాలను చూస్తూ కూడా మారరా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ రూ.2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వంలో ఎవరూ ఫోన్ కాల్స్ తీయడంలేదని ఆరోపించారు.


Latest News
 

లక్కీ డ్రా ద్వారా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయింపు Sat, Dec 13, 2025, 08:59 PM
సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంబీబీఎస్ విద్యార్థిని Sat, Dec 13, 2025, 08:58 PM
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని వ్యాఖ్య Sat, Dec 13, 2025, 08:55 PM
182 మంది సస్పెండ్....ఆ ఉద్యోగులకు బిగ్‌షాక్ ఇచ్చిన కలెక్టర్ Sat, Dec 13, 2025, 07:40 PM
మూడు నెలల్లోనే నవ వధువు ఆత్మహత్య Sat, Dec 13, 2025, 07:35 PM