రెండెకరాల వరకు రైతు భరోసా జమ

byసూర్య | Wed, Feb 12, 2025, 10:25 AM

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అమలుచేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా మంగళవారం నాటికి రెండెకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. ఖమ్మం జిల్లాలో రైతు భరోసాకు 3, 51, 592 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి సాగు భూమి ఆధారంగా రూ. 371. 06 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 1, 63, 119 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 104, 74, 31, 487 జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM