రెండెకరాల వరకు రైతు భరోసా జమ

byసూర్య | Wed, Feb 12, 2025, 10:25 AM

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అమలుచేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా మంగళవారం నాటికి రెండెకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. ఖమ్మం జిల్లాలో రైతు భరోసాకు 3, 51, 592 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి సాగు భూమి ఆధారంగా రూ. 371. 06 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 1, 63, 119 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 104, 74, 31, 487 జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM