దివ్యానగర్‌లో హైడ్రా కూల్చివేతలు

byసూర్య | Sat, Jan 25, 2025, 11:01 AM

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్‌లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను సిబ్బంది కూల్చివేశారు.స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దివ్యానగర్ లేఅవుట్స్‌ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించారు. తాజాగా శనివారం వాటి కూల్చివేతలు చేపట్టారు. 


 


 


Latest News
 

సీఎం రేవంత్‌పై ఈటల వ్యాఖ్యల పట్ల ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం Mon, May 12, 2025, 06:09 AM
ఈటలపై జగ్గారెడ్డి ఫైర్ బట్టలిప్పి గుంజీలు తీయిస్తా అంటూ వార్నింగ్ Sun, May 11, 2025, 08:53 PM
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌కు ముంబై విమానాశ్రయంలో ఊహించని పరిణామం ఎదురైంది Sun, May 11, 2025, 08:49 PM
తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఇతర పౌరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలివస్తున్నారు Sun, May 11, 2025, 08:37 PM
ఆ ఊరు సింగపూర్ అయితది: మల్లారెడ్డి Sun, May 11, 2025, 07:19 PM