దివ్యానగర్‌లో హైడ్రా కూల్చివేతలు

byసూర్య | Sat, Jan 25, 2025, 11:01 AM

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్‌లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను సిబ్బంది కూల్చివేశారు.స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దివ్యానగర్ లేఅవుట్స్‌ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించారు. తాజాగా శనివారం వాటి కూల్చివేతలు చేపట్టారు. 


 


 


Latest News
 

ఒక్కో కుటుంబానికి రూ.14 వేలు బెనిఫిట్....కొత్త పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి Mon, Jan 19, 2026, 09:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు Mon, Jan 19, 2026, 09:32 PM
డబుల్ బెడ్రూం ఇండ్లలో ,,,,,అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే Mon, Jan 19, 2026, 09:10 PM
సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్ Mon, Jan 19, 2026, 07:52 PM
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది: రేణుకా చౌదరి Mon, Jan 19, 2026, 07:30 PM