ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : మంత్రి సీతక్క

byసూర్య | Fri, Jan 24, 2025, 08:38 PM

కాంగ్రెస్‌ అంటేనే ప్రజా సంక్షేమం అని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు.‘‘గత పదేళ్లలో ఎంత మందికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు వచ్చాయో ప్రజలు ఆలోచించుకోవాలి. భారాస నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.


 


 


 


Latest News
 

మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM