ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : మంత్రి సీతక్క

byసూర్య | Fri, Jan 24, 2025, 08:38 PM

కాంగ్రెస్‌ అంటేనే ప్రజా సంక్షేమం అని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు.‘‘గత పదేళ్లలో ఎంత మందికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు వచ్చాయో ప్రజలు ఆలోచించుకోవాలి. భారాస నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.


 


 


 


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM