తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు

byసూర్య | Fri, Jan 24, 2025, 08:26 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు శుక్రవారంతో ముగిశాయి. 4 రోజులపాటు గ్రామసభలు కొనసాగాయి. కొన్ని చోట్ల ఆందోళనల మధ్య ముగిశాయి. తమ పేరు జాబితాలో లేదంటూ పలువురు నిరసన తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తున్నారు.


Latest News
 

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య Thu, Dec 11, 2025, 10:38 AM
మంచినీటి ట్యాంకుపై గాలిపటాలు: పిల్లల భద్రతపై ఆందోళన Thu, Dec 11, 2025, 10:32 AM
కేంద్ర విత్తన చట్టం-2025: రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత - మంత్రి తుమ్మల Thu, Dec 11, 2025, 10:28 AM
మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM