తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు

byసూర్య | Fri, Jan 24, 2025, 08:26 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు శుక్రవారంతో ముగిశాయి. 4 రోజులపాటు గ్రామసభలు కొనసాగాయి. కొన్ని చోట్ల ఆందోళనల మధ్య ముగిశాయి. తమ పేరు జాబితాలో లేదంటూ పలువురు నిరసన తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తున్నారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM