కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి

byసూర్య | Tue, Jan 21, 2025, 09:52 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రామసభలను విజయవంతం అయ్యేలా అధికారుల సమన్వయంతో ప్రతి ఒక్క కార్యకర్త చూడాలని మెట్ పల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సోమవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా పలు విషయాలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మరో నాలుగు సంక్షేమ పథకాలను అందరికీ చేరేలా పారదర్శకంగా పనిచేయాలని కోరారు. బారాసా నాయకుల అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM