ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

byసూర్య | Mon, Jan 20, 2025, 02:49 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుడిహత్తూర్ మండలానికి చెందిన ఆదివాసీలు ఆదివారం రాత్రి.. నార్నూర్ మండలంలోని జంగుబాయి దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటీన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణ వణికిపోతోంది.. వాతావరణ శాఖ జారీ చేసిన చలి హెచ్చరిక! Sun, Nov 09, 2025, 09:37 PM
టెట్ నోటిఫికేషన్ సమీపంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయాలతో సిద్ధం Sun, Nov 09, 2025, 09:10 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రేపే పోలింగ్.. భారీ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం Sun, Nov 09, 2025, 09:03 PM
‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Sun, Nov 09, 2025, 08:59 PM
అద్దె పేరుతో దిగి.. గోడకు కన్నం వేసి Sun, Nov 09, 2025, 07:17 PM