వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు.. హైడ్రాకు ఫిర్యాదు

byసూర్య | Mon, Jan 20, 2025, 02:45 PM

హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు, ఆక్రమణలు కాపాడడానికి హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఫిర్యాదుదారులు ధన్యవాదాలు చెబుతున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అమీన్ పూర్‌లో అనేక ప్రభుత్వ భూములు, నాలాలను మూసేసి కబ్జాదారులు క‌బ్జాకు పాల్పడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని అనేక సార్లు కాటసాని ఫిర్యాదుదారుల‌ను బెదిరించిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


Latest News
 

కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సానే విజయ్ రెడ్డి Thu, Feb 12, 2026, 07:27 PM
షాద్‌నగర్‌లో కేంద్ర తీసుకొచ్చిన విధానాలపై నిరసన జ్వాలలు Thu, Feb 12, 2026, 07:02 PM
తెలంగాణలో ఆగని రేషన్ కార్డుల ప్రక్రియ.. అర్హులందరికీ అవకాశం Thu, Feb 12, 2026, 06:56 PM
కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Thu, Feb 12, 2026, 06:56 PM
అదనపు కలెక్టర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు Thu, Feb 12, 2026, 06:54 PM