బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

byసూర్య | Mon, Jan 20, 2025, 12:49 PM

అనంతగిరి మండలం గొండ్రియాలకు చెందిన వడ్డబోయిన గోపి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య ఖర్చులకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతుండగా గొండ్రియాల గ్రామ జనసేన పార్టీ సభ్యులు బాధితుడికి రూ. 5000 లు ఆర్ధిక సహాకారం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట నవీన్, జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపొంగు కిషోర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు యండ్రాతి గోపి ఉపేందర్ ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో విపరీత అగ్ని: ఎందుకంటే ఇంకా తెలియనిది Tue, Jan 13, 2026, 11:30 PM
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. "డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్‌లు, విచారణలు" Tue, Jan 13, 2026, 10:40 PM
పాతబస్తీలో భారీగా విద్యుత్ చోరీ.. ఏడాదికి రూ.600 కోట్ల నష్టం? ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్! Tue, Jan 13, 2026, 10:37 PM
శ్రేయస్సును ఇచ్చే సంక్రాంతి.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పండగ శుభాకాంక్షలు Tue, Jan 13, 2026, 10:33 PM
హత్యకారిణిగా మారుతున్న చైనా మాంజా: సీరియస్ అయిన మానవ హక్కుల కమిషన్ Tue, Jan 13, 2026, 10:32 PM