సర్వే తీరును పరిశీలించిన ఆర్డీవో

byసూర్య | Fri, Jan 17, 2025, 04:14 PM

ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును ఖమ్మం ఆర్డీవో నర్సింహరావు, జేడీ పుల్లయ్య శుక్రవారం పరిశీలించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట ఏడీఏ సరిత, ఏవో వాణి పాల్గొన్నారు.


Latest News
 

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ మైనారిటీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్ Fri, Dec 05, 2025, 09:36 PM
రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ Fri, Dec 05, 2025, 09:30 PM
హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే Fri, Dec 05, 2025, 09:01 PM
1800 ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి,,,,తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం Fri, Dec 05, 2025, 08:59 PM
కేసీఆర్ వ్యూహం.. ఏకగ్రీవ సర్పంచులకు ఫామ్‌హౌస్‌లో సన్మానం Fri, Dec 05, 2025, 08:13 PM