ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ

byసూర్య | Fri, Jan 17, 2025, 04:13 PM

డిండి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్యాం నాయక్ హైదారాబాద్ లో ఏసీబీకి పట్టుబడ్డాడు. పడమటితండాకు చెందిన పాండు నాయక్ కూతురు కళ్యాణలక్ష్మి ఫైల్ విషయంలో ఆర్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం హైదారాబాద్ లో పాండు నాయక్ నుండి ఆర్ఐ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఆర్ఐ గతంలో పీఏ పల్లి మండలంలో పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.


Latest News
 

స్టార్టప్‌ల కేంద్రంగానే టీ హబ్..వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్ Sat, Jan 24, 2026, 10:15 PM
‘ఆస్తుల కోసం విషపు రాతలు’: డిప్యూటీ సీఎం భట్టి Sat, Jan 24, 2026, 10:12 PM
ఉగ్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కీలక ప్రకటన Sat, Jan 24, 2026, 10:04 PM
నాంపల్లి ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం.. భారీ నష్టం Sat, Jan 24, 2026, 09:43 PM
నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM