ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ

byసూర్య | Fri, Jan 17, 2025, 04:13 PM

డిండి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్యాం నాయక్ హైదారాబాద్ లో ఏసీబీకి పట్టుబడ్డాడు. పడమటితండాకు చెందిన పాండు నాయక్ కూతురు కళ్యాణలక్ష్మి ఫైల్ విషయంలో ఆర్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం హైదారాబాద్ లో పాండు నాయక్ నుండి ఆర్ఐ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఆర్ఐ గతంలో పీఏ పల్లి మండలంలో పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.


Latest News
 

అర్హులైన పేద, ప్రజలకు మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ, ఇళ్లులు ఇవ్వాలి Sun, Feb 16, 2025, 02:09 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి Sun, Feb 16, 2025, 02:08 PM
శ్రీ సంత్ సేవాళాల్ మహారాజ్ సామాజిక సమానత్వం మరియు సేవాభావనకు ప్రతీక Sun, Feb 16, 2025, 02:07 PM
సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలంటూ.. చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ Sun, Feb 16, 2025, 12:23 PM
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.. పరామర్శించిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి Sun, Feb 16, 2025, 12:19 PM