రైతు భరోసా రూ.15000 ఇవ్వాలని BRS ఆందోళన

byసూర్య | Mon, Jan 13, 2025, 02:44 PM

ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని BRS ఉద్యమ బాట పట్టింది. సబ్బండ వర్ణాలను కలుపుకొని హామీలు అమలు చేయాలని కాంగ్రెస్‌ పాలనపై ఉద్యమిస్తున్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం రైతు భరోసాకింద రూ.15 వేలు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ BRS ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో అదిలాబాద్ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోగు రామన్న అడ్డుకున్నారు.


Latest News
 

హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎక్కడికక్కడ తనిఖీలు.. భారీగా నగదు, లిక్కర్ సీజ్ Sat, Nov 08, 2025, 10:16 PM