డ్రగ్స్ మహమ్మారిని తరిమేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిధలు కావాలి

byసూర్య | Fri, Dec 13, 2024, 07:16 PM

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం ధర్మారంలో రాష్ట్రం నుండి డ్రగ్స్ ను తరిమే విధంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ వారి నిర్వహించిన 2కే రన్ ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి, దేశం నుండి తరిమేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిధలు కావాలని అన్నారు.


Latest News
 

సంగారెడ్డి మండలంలో పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా సాగుతోంది.. ప్రజల ఉత్సాహం గమనార్హం Thu, Dec 11, 2025, 12:18 PM
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జిల్లాల వారీగా పోలింగ్ శాతాలు వెల్లడైంది Thu, Dec 11, 2025, 12:15 PM
గ్రామీణ ప్రగతికి సమర్థ సర్పంచ్.. యువత బాధ్యతలు Thu, Dec 11, 2025, 12:13 PM
ఖమ్మం జిల్లాలో బాల విజ్ఞానిక మహాప్రదర్శన.. డిసెంబర్ 20, 21 తేదీల్లో ఎస్ఎఫ్ఎస్ స్కూల్‌లో ఘనంగా Thu, Dec 11, 2025, 12:12 PM
తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు.. నకిలీ విత్తనాలపై కఠిన శిక్షలు, రాష్ట్రాలకు అధికారాలు Thu, Dec 11, 2025, 12:09 PM