డ్రగ్స్ మహమ్మారిని తరిమేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిధలు కావాలి

byసూర్య | Fri, Dec 13, 2024, 07:16 PM

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం ధర్మారంలో రాష్ట్రం నుండి డ్రగ్స్ ను తరిమే విధంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ వారి నిర్వహించిన 2కే రన్ ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి, దేశం నుండి తరిమేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిధలు కావాలని అన్నారు.


Latest News
 

వేములవాడ భక్తులకు భారీ శుభవార్త.. ఇక నుంచి తిరుపతి తరహాలో, నిత్యం ఉచితంగా Mon, Jan 13, 2025, 08:09 PM
ఖమ్మంలో సీక్రెట్‌గా కోడి పందాలు.. కనిపెట్టేందుకు పోలీసుల సూపర్ ఐడియా..! Mon, Jan 13, 2025, 07:58 PM
పక్కా పకడ్బందీగా రైతు భరోసా.. మరి సాగు యోగ్యంకాని భూములను ఎలా గుర్తిస్తారు Mon, Jan 13, 2025, 07:53 PM
2014లో కాదు 2009లోనే తెలంగాణ రావాల్సింది.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ సీఎం Mon, Jan 13, 2025, 07:45 PM
ఆ కార్డు ఉంటేనే ఖాతాలోకి రూ.12 వేలు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిబంధనలివే. Mon, Jan 13, 2025, 07:41 PM