మద్దిమడుగు బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Dec 12, 2024, 01:48 PM

పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి సన్నిధిలో బుధవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రాములు నాయక్ నేతృత్వంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ.
అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం తది తర కార్యక్రమాలు ఆలయ ఈవో, చైర్మన్‌తో పాటు అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.


Latest News
 

RTA ఫ్యాన్సీ నంబర్లు: ఫీజులు భారీగా పెరిగాయి, కొత్త ధరలు లక్షలకు పైగా! Sat, Nov 15, 2025, 10:45 PM
తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. అక్కడ అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Nov 15, 2025, 10:09 PM
మిర్చి రైతుల పంట పండింది.. అక్కడ క్వింటాల్ ధర ఏకంగా రూ.30 వేలు Sat, Nov 15, 2025, 10:07 PM
తెలంగాణ మహిళలకు .. ఆ రోజు నుంచే ఉచిత చీరలు పంపిణీ Sat, Nov 15, 2025, 10:06 PM
రైలులో బైక్ ఎలా పార్సిల్ చేయాలో తెలుసా.. ఇదిగో ప్రాసెస్ Sat, Nov 15, 2025, 09:58 PM