సీసీ రోడ్లు వేయించమని వినతి పత్రం

byసూర్య | Tue, Dec 10, 2024, 04:12 PM

కూకట్ పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ రోడ్డు నెంబర్ 2 లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మంగళవారం కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు మంజూరు చేయించి, త్వరలో సీసీ రోడ్డు నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు.


Latest News
 

మంచినీటి ట్యాంకుపై గాలిపటాలు: పిల్లల భద్రతపై ఆందోళన Thu, Dec 11, 2025, 10:32 AM
కేంద్ర విత్తన చట్టం-2025: రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత - మంత్రి తుమ్మల Thu, Dec 11, 2025, 10:28 AM
మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM