తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Dec 10, 2024, 04:05 PM

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ తల్లిని మార్చి సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం దుర్మార్గమైన చర్య అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రాంనగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.


Latest News
 

అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM
కారు బీభత్సం.. ఒకరు మృతి Wed, Dec 17, 2025, 10:28 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు Wed, Dec 17, 2025, 10:21 AM
లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి Wed, Dec 17, 2025, 10:16 AM