వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా

byసూర్య | Mon, Dec 02, 2024, 04:22 PM

నెలకు 18 వేల రూపాయలు వైద్యాధికారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా  వైద్యాధికారి కార్యాలయం ముందు సోమవారం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.


Latest News
 

ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : మంత్రి సీతక్క Fri, Jan 24, 2025, 08:38 PM
రాజాసింగ్ సంచలన ఆరోపణలు Fri, Jan 24, 2025, 08:36 PM
మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్య Fri, Jan 24, 2025, 08:29 PM
తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు Fri, Jan 24, 2025, 08:26 PM
బంగారం ధర కొత్త రికార్డ్ Fri, Jan 24, 2025, 08:20 PM