వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా

byసూర్య | Mon, Dec 02, 2024, 04:22 PM

నెలకు 18 వేల రూపాయలు వైద్యాధికారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా  వైద్యాధికారి కార్యాలయం ముందు సోమవారం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.


Latest News
 

బుధవారం రామప్ప దేవాలయానికి ప్రపంచ సుందరీమణుల బృందం Wed, May 14, 2025, 06:32 AM
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Tue, May 13, 2025, 08:21 PM
రబీ ధాన్యం దిగుబడి ప్రక్రియను వేగవంతం చేయాలి Tue, May 13, 2025, 08:19 PM
పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే హరీశ్ రావు Tue, May 13, 2025, 08:08 PM
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు Tue, May 13, 2025, 08:06 PM