తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కమిటీ భేటీ

byసూర్య | Mon, Dec 02, 2024, 04:13 PM

ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌ల నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పెంపుపై అధికారుల కమిటీ చర్చించనుంది.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM