స్వల్పంగా తగ్గిన పత్తి, మిర్చి ధరలు

byసూర్య | Mon, Dec 02, 2024, 12:22 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాల్ ఏసీ మిర్చి ధర రూ. 16, 200 జెండా పాట పలుకగా, క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ. 13, 051గా జెండా పాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ. 7, 100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ. 125, పత్తి ధర రూ. 100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.


Latest News
 

RTA ఫ్యాన్సీ నంబర్లు: ఫీజులు భారీగా పెరిగాయి, కొత్త ధరలు లక్షలకు పైగా! Sat, Nov 15, 2025, 10:45 PM
తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. అక్కడ అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Nov 15, 2025, 10:09 PM
మిర్చి రైతుల పంట పండింది.. అక్కడ క్వింటాల్ ధర ఏకంగా రూ.30 వేలు Sat, Nov 15, 2025, 10:07 PM
తెలంగాణ మహిళలకు .. ఆ రోజు నుంచే ఉచిత చీరలు పంపిణీ Sat, Nov 15, 2025, 10:06 PM
రైలులో బైక్ ఎలా పార్సిల్ చేయాలో తెలుసా.. ఇదిగో ప్రాసెస్ Sat, Nov 15, 2025, 09:58 PM