కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ

byసూర్య | Mon, Dec 02, 2024, 11:15 AM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పెదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కురుమార్తి బ్రహ్మోత్సవాల చివరి రోజు, ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారి సన్నిధిలో నిద్రాహారాలు చేశారు. సోమవారం తెల్లవారుజామున కోనేరులో స్నానాలు ఆచరించి భక్తశ్రద్ధలతో కురుమూర్తి రాయుడుని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.


Latest News
 

వేములవాడ భక్తులకు భారీ శుభవార్త.. ఇక నుంచి తిరుపతి తరహాలో, నిత్యం ఉచితంగా Mon, Jan 13, 2025, 08:09 PM
ఖమ్మంలో సీక్రెట్‌గా కోడి పందాలు.. కనిపెట్టేందుకు పోలీసుల సూపర్ ఐడియా..! Mon, Jan 13, 2025, 07:58 PM
పక్కా పకడ్బందీగా రైతు భరోసా.. మరి సాగు యోగ్యంకాని భూములను ఎలా గుర్తిస్తారు Mon, Jan 13, 2025, 07:53 PM
2014లో కాదు 2009లోనే తెలంగాణ రావాల్సింది.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ సీఎం Mon, Jan 13, 2025, 07:45 PM
ఆ కార్డు ఉంటేనే ఖాతాలోకి రూ.12 వేలు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిబంధనలివే. Mon, Jan 13, 2025, 07:41 PM