కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ

byసూర్య | Mon, Dec 02, 2024, 11:15 AM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పెదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కురుమార్తి బ్రహ్మోత్సవాల చివరి రోజు, ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారి సన్నిధిలో నిద్రాహారాలు చేశారు. సోమవారం తెల్లవారుజామున కోనేరులో స్నానాలు ఆచరించి భక్తశ్రద్ధలతో కురుమూర్తి రాయుడుని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.


Latest News
 

ఈ రాత్రి ఆకాశం మెరిసింది: సూపర్ మూన్ నైట్ Thu, Dec 04, 2025, 11:07 PM
ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య Thu, Dec 04, 2025, 11:00 PM
తీన్మార్‌ మల్లన్న కార్యాలయం వద్ద నిప్పంటించిన యువకుడు, రక్షణలో గడపలెక్క Thu, Dec 04, 2025, 10:57 PM
“మానవ హక్కుల కమిషన్ యాక్షన్‌లో: కొత్త కేసులు, కొత్త అడుగులు” Thu, Dec 04, 2025, 09:17 PM
అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి Thu, Dec 04, 2025, 08:48 PM