సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య పెన్నిధి

byసూర్య | Tue, Nov 12, 2024, 09:58 PM

బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నివాసులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే వివేకానంద్ ని ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 4. 50లక్షల రూపాయల విలువ గల మూడు ఎల్ఓసి చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి అందరికి వరం లాంటిది.


Latest News
 

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Tue, May 13, 2025, 08:21 PM
రబీ ధాన్యం దిగుబడి ప్రక్రియను వేగవంతం చేయాలి Tue, May 13, 2025, 08:19 PM
పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే హరీశ్ రావు Tue, May 13, 2025, 08:08 PM
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు Tue, May 13, 2025, 08:06 PM
సరస్వతి పుష్కరాలకు రూ.8 కోట్ల నిధులు మంజూరు Tue, May 13, 2025, 08:05 PM