ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి

byసూర్య | Tue, Nov 12, 2024, 09:56 PM

కామారెడ్డి లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య కోరారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్రమంత్రి సీతక్క హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM
మైలార్‌దేవ్‌పల్లిలో మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు Sun, May 18, 2025, 08:34 PM
మరో నెలపాటు ధాన్యం కొనుగోళ్లు Sun, May 18, 2025, 07:41 PM
అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు.. హరీశ్ రావు ఆగ్రహం Sun, May 18, 2025, 07:38 PM
ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం Sun, May 18, 2025, 07:38 PM