ఈనెల 18వ తేది నుండి అవదూత మఠంలో ఆరాధన ఉత్సవాలు

byసూర్య | Sat, Nov 09, 2024, 02:40 PM

నారాయణపేట పట్టణంలోని సద్గురు అవధూత నరసింహ స్వామి వారి 133వ ఆరాధన మహోత్సవాలను ఈనెల 18 నుండి 20 వరకు 3 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు మఠం కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఆరాధన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను మఠం ఆవరణలో ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రముఖుల చేత ప్రవచనాలు, పల్లకి సేవ, హోమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.


Latest News
 

తెలంగాణలో సమీర్‌ ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని డీజీపీ జితేందర్‌ వెల్లడించారు Fri, May 23, 2025, 08:26 PM
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Fri, May 23, 2025, 07:32 PM
తర్వాత జరగబోయేది ఇదే: ఎంపీ రఘునందన్ రావు Fri, May 23, 2025, 07:26 PM
నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు పట్టాలు Fri, May 23, 2025, 07:22 PM
సంధ్య థియేటర్ ఘటన.. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్షీ ఆగ్రహం Fri, May 23, 2025, 07:16 PM