ఈనెల 18వ తేది నుండి అవదూత మఠంలో ఆరాధన ఉత్సవాలు

byసూర్య | Sat, Nov 09, 2024, 02:40 PM

నారాయణపేట పట్టణంలోని సద్గురు అవధూత నరసింహ స్వామి వారి 133వ ఆరాధన మహోత్సవాలను ఈనెల 18 నుండి 20 వరకు 3 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు మఠం కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఆరాధన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను మఠం ఆవరణలో ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రముఖుల చేత ప్రవచనాలు, పల్లకి సేవ, హోమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM