వనపర్తి జిల్లాను 100% అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్

byసూర్య | Fri, Oct 11, 2024, 10:29 AM

వనపర్తి జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో గురువారం వయోజన విద్యపై సమీక్ష నిర్వహించారు. 15 సం. పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యు ఇండియా లిటరసీ ప్రోగ్రాంను నిర్వహిస్తుందని, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు వాలంటీర్లను, నిరక్షరాస్యులను, విద్యావంతులు తమకుటుంబంలో, తమ చుట్టూ ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి 100% అక్షాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.


Latest News
 

వివాహేతర ప్రేమ ప్రాణాలు తీసింది.. బాలుడి కళ్ల ముందు మహిళ దారుణ హత్య! Sun, Nov 09, 2025, 09:59 AM
గ్రూప్-3 ఉద్యోగాలు.. 1,388 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షురూ! Sun, Nov 09, 2025, 09:57 AM
మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM