దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

byసూర్య | Fri, Oct 04, 2024, 01:41 PM

దసరా పండుగ సెలవులతో హైదరాబాద్ నగరమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు భారీగా రద్దీ పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అలర్ట్ అయింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.


Latest News
 

ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Fri, May 23, 2025, 07:32 PM
తర్వాత జరగబోయేది ఇదే: ఎంపీ రఘునందన్ రావు Fri, May 23, 2025, 07:26 PM
నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు పట్టాలు Fri, May 23, 2025, 07:22 PM
సంధ్య థియేటర్ ఘటన.. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్షీ ఆగ్రహం Fri, May 23, 2025, 07:16 PM
రాత్రి దంచుడే దంచుడు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Fri, May 23, 2025, 07:11 PM