ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

byసూర్య | Fri, Oct 04, 2024, 12:18 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20, 000 పలికింది. అలాగే, క్వింటా కొత్త పత్తి ధర రూ. 7, 111, పాత పత్తి ధర రూ. 7, 550 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతోంది. పాత పత్తి ధర రూ. 50 తగ్గగా, కొత్త పత్తి ధర రూ. 100 పెరిగినట్లు వ్యాపారస్థులు పేర్కొన్నారు.


Latest News
 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 13, 2025, 06:42 AM
నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం Sat, Jul 12, 2025, 08:20 PM
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీశ్ Sat, Jul 12, 2025, 08:15 PM
రెండు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఆమోదం: కొండా సురేఖ Sat, Jul 12, 2025, 08:14 PM
త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న Sat, Jul 12, 2025, 08:13 PM