స్వచ్ఛ భారత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌సిసి

byసూర్య | Sun, Sep 29, 2024, 10:45 PM

హన్మకొండలో స్వచ్ఛభారత్ మిషన్ పై అవగాహన కల్పించడానికి తెలంగాణ ఎయిర్ స్క్వేడ్రన్ ఎన్‌సిసి తమ ఎన్‌సిసి క్యాడేట్ల కోసం వేస్ట్ టు ఆర్ట్ అండ్ పోస్టర్ మేకింగ్ పోటీని నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో జిసిఐ శీతల్ రానా మరియు సార్జంట్ విక్రమ సింగ్ తో పాటు పలువురు క్యాడేట్లు పాల్గొన్నారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM