పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తా: మంత్రి జూపల్లి

byసూర్య | Sun, Sep 29, 2024, 10:05 PM

కొల్లాపూర్ లోని రాణి ఇందిరా దేవి పాఠశాలలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాఠశాలను నూతన పాఠశాలగా మరమ్మత్తు పనులు చేయడానికి నిధులు మంజూరు చేశారు.
ఆదివారం రాణి ఇందిరా దేవి పాఠశాలను మంత్రి జూపల్లి సందర్శించి జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ది కొరకు ఎన్ని నిధులైన ఖర్చు చేస్తానన్నారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM