కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులతో ఆటలాడుతుంది

byసూర్య | Sun, Sep 29, 2024, 06:54 PM

తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులతో ఆటలాడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. పేదలను వేధించడం ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు.
అది హైడ్రా అయినా, మూసీ అయినా.. పేదలకు మద్దతుగా బీజేపీ నిలుస్తుందని అన్నారు. బుల్డోజర్‌తో ఇళ్లు కూలగొట్టే ముందు.. బీజేపీ నేతలపై నుంచి వెళ్లాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాలపై పునరాలోచించి తక్షణం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.


Latest News
 

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Sun, Sep 29, 2024, 10:52 PM
అక్టోబర్ 3 నుంచే,,,,తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు Sun, Sep 29, 2024, 10:51 PM
తెలంగాణ ఆర్టీ తీపి కబురు.. దసరా నుంచి ఇంటింటికి, ఇక ఇబ్బందుల్లేవ్ Sun, Sep 29, 2024, 10:49 PM
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. దసరాకు ఇలా అయితే కష్టమే Sun, Sep 29, 2024, 10:47 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి Sun, Sep 29, 2024, 10:46 PM