కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు

byసూర్య | Fri, Sep 27, 2024, 05:12 PM

తొలి తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ జయంతి సందర్బంగా సంగారెడ్డిలో ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతు ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమానికి తొలి తెలంగాణ ఉద్యమనికి, సహకార సంఘాల ఉద్యమల్లో కీలక పాత్ర పోషించారన్నారు.


Latest News
 

తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM
హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM
హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. ఇక రాత్రిళ్లు రయ్యంటూ దూసుకెళ్లొచ్చు Fri, Sep 27, 2024, 07:36 PM
తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం Fri, Sep 27, 2024, 07:33 PM