నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

byసూర్య | Fri, Sep 27, 2024, 05:09 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 264.27 పాయింట్ల నష్టంతో 85,571.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 37.10 పాయింట్ల నష్టంతో 26,178.95 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.63 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,684 వద్ద ట్రేడవుతోంది.


Latest News
 

తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM
హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM
హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. ఇక రాత్రిళ్లు రయ్యంటూ దూసుకెళ్లొచ్చు Fri, Sep 27, 2024, 07:36 PM
తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం Fri, Sep 27, 2024, 07:33 PM