byసూర్య | Fri, Sep 27, 2024, 05:05 PM
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రధాన రహదారితో గత 3 సంవత్సరాల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. త్వరతగతిన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.