రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది

byసూర్య | Fri, Sep 27, 2024, 04:30 PM

వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం నారెగుడా గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేయడానికి వారం క్రితం హైదరాబాద్ ప్రజా భవన్ కు  వచ్చిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నారెగుడా గ్రామానికి వచ్చి ఆ రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి.
పోలీసుల అరెస్ట్ చేసిన రైతులను  కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడించిన సబితా ఇంద్రారెడ్డి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న మీకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం అని కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచన Fri, Sep 27, 2024, 06:38 PM
ఆకాశన్నంటిన ఉల్లి ధరలు Fri, Sep 27, 2024, 05:19 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు Fri, Sep 27, 2024, 05:12 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Fri, Sep 27, 2024, 05:09 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 05:05 PM