కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావాలి: ఎంపీ అరుణ

byసూర్య | Fri, Sep 27, 2024, 04:18 PM

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ షాద్ నగర్ అసెంబ్లీ పరిధిలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్ నగర్ మండలం రాయికల్, అన్నారం, షాద్ నగర్ టౌన్లో పార్టీ స్థానిక నాయకులతో కలిసి అరుణ బీజేపీ సభ్యత్వాలు చేయించారు.
అనంతరం ఎంపీ అరుణ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM