విద్యాధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Fri, Sep 27, 2024, 03:11 PM

మెట్ పల్లి లో మండల విద్యాధికారి కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇంచార్జి విద్యాధికారి చంద్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జట్టిలింగం, అల్లూరి మహేందర్ రెడ్డి లు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలలో,  పట్టణంలో విద్యాపరమైన సమస్యలు ఉన్న వాటిని త్వరగా పరిష్కరించి విద్యార్థులకు అసౌకర్యాలు కలవకుండా చూడాలని కోరారు.
ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ లింగాపూర్ దేవస్థానం కమిటీ చైర్మన్ రామానుజన్, మెట్ పల్లి ఎడ్మల లక్ష్మారెడ్డి ట్రస్ట్ చైర్మన్ కొమ్ముల సంతోష్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM