నూతన ఎంఈఓ ను సన్మానించిన ఉపాధ్యాయులు

byసూర్య | Fri, Sep 27, 2024, 03:05 PM

మహబూబాద్ జిల్లా, మండల విద్యాశాఖ అధికారి గా నియమింపబడిన జె. రవికుమార్ ను, గూడూరు, కొత్తగూడెం, గంగారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు. అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల బాలుర ప్రధానోపాధ్యాయులు బి. సదాశివ, కాంప్లెక్స్ సమావేశంలో సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమం లో హరి శంకర్, సాంఘిక శాస్త్ర సీనియర్ ఉపాధ్యాయులు ఎండి. మహబూబ్ అలీ, సునీత, స్టాప్ సెక్రటరీ శ్రీనివాస్, సంధ్య, సులోచన, యాకలక్ష్మి, ప్రమీల, డాక్టర్ చంద్రమౌళి, జి. శ్రీనివాస్, ఈ. చందా, వసంత, మమత, ఉమారాణి, వీరస్వామి, బాలయ్య, లింగన్న, రవి, చైతన్య,యాకాంతం, వేణు, కుమార స్వామి పాల్గొన్నారు.


Latest News
 

ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచన Fri, Sep 27, 2024, 06:38 PM
ఆకాశన్నంటిన ఉల్లి ధరలు Fri, Sep 27, 2024, 05:19 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు Fri, Sep 27, 2024, 05:12 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Fri, Sep 27, 2024, 05:09 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 05:05 PM