క్రీడోత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

byసూర్య | Fri, Sep 27, 2024, 02:45 PM

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గురుకుల విద్యాపీట్ లో ఏర్పాటు చేసిన క్రీడోత్సవాలను, జోనల్ సెక్రెటరీ సుశీల, గురుకుల విద్యాపీట్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పీడీ సమక్షంలో టాస్ వేసి జోనల్ క్రీడలను మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహిస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ని ప్రత్యేకంగా అభినందించి వారిని సన్మానించారు.


Latest News
 

పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 04:41 PM
108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం Fri, Sep 27, 2024, 04:39 PM
అందోలు చెరువు అభివృద్ది పనులను పరిశీలించిన ఈఈ Fri, Sep 27, 2024, 04:36 PM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది Fri, Sep 27, 2024, 04:30 PM
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం Fri, Sep 27, 2024, 04:27 PM