పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్

byసూర్య | Fri, Sep 27, 2024, 02:42 PM

ప్రజలను, చట్టాలను పట్టించుకోకుండా పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. శుక్రవారం మూసీ సుందరీకరణ పేరిట ఇళ్లు కోల్పోతున్న వారితో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలో ఉండేది 5 ఏళ్లు మాత్రమేనని, అధికారులు మాత్రం 35 ఏళ్లు సర్వీసులో ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వం అనుమతితోనే ఇళ్లను కట్టుకుంటే అక్రమంగా కూల్చేస్తున్నారని మండిపడ్డారు.


Latest News
 

పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 04:41 PM
108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం Fri, Sep 27, 2024, 04:39 PM
అందోలు చెరువు అభివృద్ది పనులను పరిశీలించిన ఈఈ Fri, Sep 27, 2024, 04:36 PM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది Fri, Sep 27, 2024, 04:30 PM
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం Fri, Sep 27, 2024, 04:27 PM