ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

byసూర్య | Fri, Sep 27, 2024, 12:25 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వైశ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహ సాధన సమితి అధ్యక్షుడు బండి మల్లికార్జున్ మాట్లాడుతూ, జిల్లాకు బాపూజీ పేరు పెట్టాలని, పాఠ్యపుస్తకాల్లో వారి చరిత్రను పొందుపరచాలని కోరారు.


Latest News
 

ఎంపిడిఓ లకు వినతి పత్రం ఇచ్చిన సర్పంచులు Fri, Sep 27, 2024, 03:01 PM
పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ Fri, Sep 27, 2024, 02:48 PM
క్రీడోత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ Fri, Sep 27, 2024, 02:45 PM
పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్ Fri, Sep 27, 2024, 02:42 PM
ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే Fri, Sep 27, 2024, 02:38 PM