పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురు మహిళలు

byసూర్య | Thu, Sep 26, 2024, 03:11 PM

పేకాట ఆడుతూ నలుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. నిజామాబాద్ పట్టణం సరస్వతి నగర్ లోని ఓ ఆసుపత్రి నాలుగో అంతస్థులో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది.


Latest News
 

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Sun, Sep 29, 2024, 10:52 PM
అక్టోబర్ 3 నుంచే,,,,తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు Sun, Sep 29, 2024, 10:51 PM
తెలంగాణ ఆర్టీ తీపి కబురు.. దసరా నుంచి ఇంటింటికి, ఇక ఇబ్బందుల్లేవ్ Sun, Sep 29, 2024, 10:49 PM
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. దసరాకు ఇలా అయితే కష్టమే Sun, Sep 29, 2024, 10:47 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి Sun, Sep 29, 2024, 10:46 PM