కళాశాల బాలికల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం

byసూర్య | Wed, Sep 18, 2024, 04:15 PM

సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలో చదివే బాలికల కోసం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమార్ బుధవారం తెలిపారు. జిన్నారం నుంచి నల్తూరు, కొర్లకుంట, కిష్టయ్య పల్లి, చెట్ల పోతారు, గాగిల్లాపూర్ మీదుగా మళ్లీ జిన్నారం వరకు బస్సు నడుస్తుందని చెప్పారు. మరో బస్సు జన్నారంలోని కళాశాల నుంచి కొడకంచి మాదారం వరకు నడుస్తుందని పేర్కొన్నారు.


Latest News
 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రినే హతమార్చిన కూతురు Thu, Jul 10, 2025, 06:46 AM
హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది Thu, Jul 10, 2025, 06:42 AM
నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక Thu, Jul 10, 2025, 06:17 AM
కేసీఆర్, జగన్ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి Wed, Jul 09, 2025, 11:07 PM
కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల Wed, Jul 09, 2025, 09:39 PM