ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: ఎస్పి

byసూర్య | Wed, Sep 18, 2024, 04:13 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమర్జనోత్సవంఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులని, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

ఇద్దరూ ఢిల్లీలో ఏం మాట్లాడారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా అని ప్రశ్న Fri, Jul 18, 2025, 07:03 PM
నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి,,, కేటీఆర్ Fri, Jul 18, 2025, 04:58 PM
మహిళ చనిపోతే ఆ అప్పుల్లో రూ.2 లక్షలు మాఫీ: మంత్రి సీతక్క Fri, Jul 18, 2025, 04:52 PM
జులై 19న కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మరో కొత్త రైలు సర్వీస్ Fri, Jul 18, 2025, 04:47 PM
కూకట్‌పల్లిలో షాకింగ్ ఘటన.. భార్య కాన్పుకు వెళ్లగా ఇల్లు అమ్మేసిన భర్త Fri, Jul 18, 2025, 04:05 PM