కత్తి పొట్లు దిగినా దొంగలను వదలని హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతాకం

byసూర్య | Thu, Aug 15, 2024, 07:48 PM

మాదాపూర్ జోన్‌లో 25 జూలై 2022లో జరిగిన ఓ చైన్‌ స్నాచింగ్‌ కేసులో ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్య.కరుడుగట్టిన దొంగలు ఇషాన్‌ నిరంజన్‌, రాహుల్‌ను కనిపెట్టి పట్టుకోడానికి వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యపై కత్తులతో దాడి చేసిన దొంగలు.ఈ దాడిలో ఛాతి, వీపు, చెయ్యి, కడుపు భాగాల్లో గాయాలైన దొంగలను వదలని యాదయ్య.అత్యంత సాహస పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతాకం యాదయ్యకు ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. ఈ పురస్కారానికి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య.


Latest News
 

తెలంగాణ వణికిపోతోంది.. వాతావరణ శాఖ జారీ చేసిన చలి హెచ్చరిక! Sun, Nov 09, 2025, 09:37 PM
టెట్ నోటిఫికేషన్ సమీపంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయాలతో సిద్ధం Sun, Nov 09, 2025, 09:10 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రేపే పోలింగ్.. భారీ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం Sun, Nov 09, 2025, 09:03 PM
‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Sun, Nov 09, 2025, 08:59 PM
అద్దె పేరుతో దిగి.. గోడకు కన్నం వేసి Sun, Nov 09, 2025, 07:17 PM