కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో జీవో 33 ని తీసుకొచ్చింది.

byసూర్య | Fri, Aug 09, 2024, 09:31 PM

రేవంత్ గురువు చంద్రబాబును సంతృప్తి పరచడం కోసమే ఈ జీవో తెచ్చారా అనే అనుమానం కలుగుతుంది.నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచన చేసింది,కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి సంక్షోభం కోరుకుంటుంది.జీవో 33 వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 33 ని ఉపసంహరించుకోవాలి...లేదంటే విద్యార్థుల పేరెంట్స్ కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తాం.


Latest News
 

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు Mon, Mar 24, 2025, 08:36 PM
హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం : రంగనాథ్ Mon, Mar 24, 2025, 08:23 PM
జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన Mon, Mar 24, 2025, 08:22 PM
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ Mon, Mar 24, 2025, 08:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు Mon, Mar 24, 2025, 08:15 PM